షాద్నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని షాద్నగర్ పోలీసులు మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణ శివారులోని చటాన్పల్లి బైపాస్ వద్ద పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన కుమ్మర చిన్నఎ�
Nizamabad | జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
బేగంపేట్ : హెరాన్ గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 90 గ్రాముల హెరాయిన్, 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవ�
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస
చిక్కకుండా.. దొరక్కుండా గంజాయి సరఫరా కేవలం రాత్రి వేళల్లోనే ప్రయాణం సీలేరు టూ మేడిపల్లికి తరలింపు అంగి, వాహనం, ఫోన్ నంబర్లతోనే వ్యాపారులకు సరఫరా ఏడాది పాటు రహస్యంగా దందా నిఘా వర్గాల సహకారంతో గుట్టు రట్ట�
ఖిలావరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో గురువారం ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ రైల్వే సీఐ నరేష్ తెలిపిన కథనం ప్ర�
మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన�
సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్�
సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్
కొత్తూరు రూరల్ : ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా, గంజాయి అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కొత్తూరు ఇన్స్పెక్టర్ భూపాల్శ్రీధర్ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో కిరాణ దుకాణలు, ప
షాద్నగర్రూరల్ : గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న సంఘటన షాద్నగర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణంలోని పటెల్రోడ్డుకు శివ అనే యువకుడు మరో వ్