కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చంద్ర వెల్లడించిన వివ
నార్త్జోన్ టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మంగళవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ ర�
నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతన పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు తీసుకున్న సీపీలు నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.
పుష్ప సినిమా తరహాలో అనుమానం రాకుండా డీసీఎం వాహనంలో తరలిస్తున్న రూ.75 లక్షల విలువైన మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝ
Crime news | మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా మంచిర్యాల జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు స్వాధీనం
Ganja Seized | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు గంజాయి ( Ganja) ని తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ , చౌదర్గూడ పోలీసులు ( Police ) లాల్పహాడ్ వద్ద ఆదివారం పట్టుకున్నారు.
గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే నగరంలో మత్తు ఆనవాళ్లు లేకుండా కొరఢా జుళిపిస్తున్న పోలీసులు.. తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు మత్తు పదార్థాలు తరలించే ముఠా
ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్, బెంగళూర్లో అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన హాష్ ఆయిల్ సరఫరాదారుడితో పాటు మరో ముగ్గురు విక్రేతలను హెచ్న్యూ అరెస్ట్ చేసింది.
ఎక్సైజ్ అధికారులు రూ.5 లక్షల విలువచేసే 24.282 కిలోల గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సై�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని