ఒడిశా నుంచి పూణేకు గంజాయిని బస్తాల్లో తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు మంగళవారం పట్టుకొని అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సీఐ సంజీవ్, ఎస్సై నా
ఏడాది గడువులో మొత్తం 56 కేసుల్లో టన్నుకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మొత్తం కేసుల్లో 38 కేసుల్లో 53 మందిని అదుపులోకి తీసుకుని రూ.2.98 కోట్ల విలువైన 1194.363 కిలోల గంజాయిని స్వాధీ�
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు మహింద్రా ఎక్స్యూవీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకు
గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తున్నది. పెద్దలే కాదు విద్యార్థులు, మైనర్లూ దీనికి బానిసై పెడదోవ పడుతుంటే అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే.. దొంగ దారిలో సరుకును సరఫరా చేయడం విస్తుగొల్పుతోంది. రాష్ర్టాలు దాటి
నిషేధిత గంజాయిని నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. తూప్రాన్ పోలీస్స్టేషన్లో ఆయన బుధవారం విలేకరులతో వివరా
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప�
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం సుమారు 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సి బ్బంది పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పోలీసు అధికారుల ఉత్తర్వుల మేర కు శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రెగ్�
మెదక్ జిల్లా రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి లభ్యమైంది. రామా యం పేట పోలీసుల వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఏపీకి చెం ది
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ
నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 67 మద్యం ప్యాకెట్లను స్వాధీనం �
గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచ
మోహదీపట్నం నుంచి అత్తాపూర్ ‘మొగల్ కానాలా’లో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్ ఆయిల్, గంజాయిని పట్టుకున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనం, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్