గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
సిద్దిపేటకు చెందిన శానంగారి రత్నమ్మ, ఆమె కుమారుడు శానంగారి శ్రీనివాస్చారి ఏటా మట్టి గణేశ్ విగ్రహాలను తయారు చేయడమే కాకుండా అనేక మందికి శిక్షణ ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేస్తున్నారు. ‘మట్
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం
ముంబైలోని అత్యంత సంపన్న గణేశ్ ఉత్సవ కమిటీ జీఎస్బీ సేవా మండల్ భక్తజనం భద్రత కోసం భారీస్థాయిలో రూ.316.40 కోట్ల బీమా తీసుకున్నది. అన్నిరకాల నష్టాలూ ఈ బీమాలో కవర్ అవుతాయని మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్�
బెంగుళూరు: ఆగస్టు 31వ తేదీన గణేశ్ చతుర్థి జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున బెంగుళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ రోజున జంతు బలి, మాంస విక్రయం జరగకూడదని బ్రుహత్ బెంగుళూరు మహానగ
పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది
నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన
‘కనీసం 14 ఫీట్ల ఎత్తు ఉండాలె.. గల్లీల్లో ఏ వినాయకుడు లేని విధంగా బాగుండాలి.. ఈ విషయంలో తగ్గేదేలే’ అంటూ వినాయక ప్రతిమల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది యువత. చవితి పండుగకు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పది రోజుల ముంద
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లక్ష వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టి గణపతిఊనే పూజిద్దా.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంత�