గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
పర్యావరణహిత పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుకవ్రారం ఆయా వార్డు�
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల �
సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చెప్పారు. కూకట్పల్లి కేపీహెచ్బీ ఫేజ్- 6లోని నెక్సెస్ హైదరాబాద్ మాల్�
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ని శంషాబాద్ పట్టణం, మండలం, గండిపేట్ మండలం, బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగ
గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్�
వరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి సమయంలో అన్ని జోన్లలో
వినాయకుడి దీవెనలతో సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలక�
భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజు