హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. �
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత�
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యల�
-వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమసింగ్ మెదక్, సెప్టెంబర్ 13: జిల్లాలో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు �
ఇందూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల
ganesh chaturthi | ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి, సూతుడి దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం చేయాలని భావించారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్త
సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ప్రభుత్వం శాఖల అధికారులతో సమన్వ యం చేసుకుని పనిచేయ�
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీనిమజ్జనం ఆంక్షలపై తీర్పు రిజర్వు హైదరాబాద్, నమస్తే తెలంగాణ : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాలుష్య నియంత్రణ కోసం మట్టి �
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కరోనా ఉద్ధృతి, రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈసారి గణేశ్ ఉత్సవాలు కళ తప్పనున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలపై దేశంలోని వివిధ రాష్ర్టా
ముంబై : గణేష్ వేడుకల సందర్భంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె హెచ్చరించారు. ప్రజలు పండుగ సందర్భంగా పెద�