వినాయకచవితి ఉత్సవాలకు (Ganesh Festival) సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవా
హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పా�
కోట్లాది మంది భక్తలకు కొంగుబంగారంగా నిలిచి ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో కనువిందు
ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్ గణేశ్ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్ బాబు, కోశాధికారి మహేశ్ యాదవ్ వివరాలు వెల్లడించా�
వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు వినాయక మండపాల్లో రాష్ట్ర మంత్రి గంగు�
వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్న�
గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి.. అందంగా ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు సోమవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు కూడా భక్తులు బారులు దీరడంతో ఎక్కడ చూసినా సందడి క
విఘ్ననాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లో వివిధ రూపాల్గొన్న గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి వైభవంగా పూజలు చేశారు. పలు ప్రాంతాల్ల�