గతంలో ఎంపిక చేసిన 392 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు సోమవారంలోగా పట్టాలివ్వాలని, లేకుంటే అంబేదర్ సెంటర్లో నిరవధిక దీక్ష చేస్తానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
కృష్ణకాలనీ, డిసెంబర్ 20: ఐటీ రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాల జాబితాలో చేర్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులను వెంటనే ఎత్తివేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వె
త బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వాలని అడిగిన నిరుపేదలను అరెస్ట్ చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన? అంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారె�
మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామ�
కేసులు, అరెస్టులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న బెదిరింపులకు భయపడేది లేదని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రభుత్వం ప్రతీకారం మాని పాలనపై దృష్టి పెట్టాలని
మేడిగడ్డ బరాజ్ను సందర్శించిన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును హైకో�
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని, దీంతో రైతులు ఒక్కొక్క క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్�
Gandra Venkataramana Reddy | ఆలయ(Temple) అవసరాల కోసమే కాంప్లెక్స్ కట్టాం. అది నా సొంత ఆస్తి కాదు అని భూపాలపల్లి(Bhupalapalli) మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు.
గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం చేసేది భగవంతుడిపై కాదని, తనపై చేస్తే దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మంజూర్నగర్లో నిర్మించిన వేంకటేశ్వరస్వ
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటువేసి టీబీజీక
Gandra Venkataramana Reddy | కేసీఆర్, కేటీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు జీఎంఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించాన�
కాంగ్రెస్ రాజ్యం వస్తే..ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు..ఎమర్జెన్సీ పెట్టి జైళ్లో వేసుడే ఉండేకదా.. ఓ బానిస బతుకుల్లా ఉండే’. అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్కు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వయంగా భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సారయ్య సమ్మేళనాల్లో నేతలు, క�