చేపల ఎగుమతిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జడ్పీటీసీ జోరుక సదయ్య అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జర�
అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండ�
‘ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డికే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామస్థులు స్పష�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికే తాము ఓటేస్త్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని గొర్లవీడు గ్రామస్థులు తీర్మానం చేశారు.
సాహిత్యంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఏదైనా సాధించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. మ
Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా