ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామా�
ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సోషల్ �
Gandra Venkataramana Reddy | హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అలవాటు.. బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
మానేరు, చలివాగులు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ దోహదపడిందనేది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలువురు రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్యానం. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 45.56 శాతం ఓట్లతో 48 �
అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందులో స్థానిక ఎమ్మెల్యే �
Gandra Venkataramana Reddy | స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైందని.. గ్రామంలో బీఆర్ఎస్ దళం తమ గళం విప్పాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిశా నిర్దేశం చేశారు.
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం..చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy)
గతంలో ఎంపిక చేసిన 392 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు సోమవారంలోగా పట్టాలివ్వాలని, లేకుంటే అంబేదర్ సెంటర్లో నిరవధిక దీక్ష చేస్తానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
కృష్ణకాలనీ, డిసెంబర్ 20: ఐటీ రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాల జాబితాలో చేర్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులను వెంటనే ఎత్తివేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వె
త బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వాలని అడిగిన నిరుపేదలను అరెస్ట్ చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన? అంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారె�