సాహిత్యంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఏదైనా సాధించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. మ
Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా