జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో (KT Doddi PS) అక్రమ వసూళ్లు కలకలం సృష్టిస్తున్నది. పాగుంట జాతరలో ఎస్ఐ, కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు.
Bull theft Case | గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎద్దుల దొంగతనం కేసులో ప్రధాన సూత్రదారిని కేసు నుంచి తప్పించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలంపూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వంద పడకల దవాఖాన వైద్య సేవలు బుధవారం ప్రారంభం అయ్యాయని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ అన్నారు.
Mango trees | రైతులు తమ మామిడి చెట్ల కొమ్మలు కత్తిరించేందుకు జూన్, జులై మాసాలు అనువైన సమయమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అక్బర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
Collector Santosh | సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
BRSV leaders | తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు కురువపల్లయ్య ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.