ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి క�
కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉన్నోళ్లను బీఆర్ఎస్ ఎప్పటికీ మరువబోదని, వెన్నంటే ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ATM | గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�
Road accident | బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధి అలంపూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.
Gadwala | ప్రజల తాగునీటి(Drinking water) సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి9MLA Krishnamohan Reddy) సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జల దీక్ష(Jala Diksha) చేపట్టారు.
MLA Krishnamohan Reddy | అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) అన్నారు.
Garment shop | విద్యుత్ షాట్ సర్క్యూట్(Shot circuit)తో వస్త్ర దుకాణం(Garment shop) దగ్ధమైంది. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ(Gadwala) పరిధిలోని చిన్న అగ్రహారం వద్ద చోటు చేసుకుంది.
ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గద్వాల మండలంలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. పాఠశాల లో మధ్యాహ్నం అన్నంతోపాటు టమాట కూర వడ్డించారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థానంగా గద్వాల సంస్థానానికి ప్రత్యేకత ఉన్నది. ఇంతటి ప్రాచుర్యం పొందిన సంస్థాన ఇలవేల్పు భూలక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు బుధవా రం నుంచి ప్రారంభం కానున్నాయి.
Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
గతంలో మీరు ఆశీర్వదించడం వల్లే నేను గద్వాల ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను మరోసారి ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అయిజ రహదారిలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్ర�