తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఇంట్లో గుల్ల చేస్తున్న సంఘటనలు జిల్లా కేంద్రంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలోని సంతోష్ నాగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో డబ్బులు,బం�
గ్రామ రెవెన్యూ సహాయకులు తెలంగాణ ఏర్పాటు కాకముందు వరకు వారబందీ విధానంలో అమలులో ఉండేది. ఈ విధానానికి స్వస్తి పలికి నూతన విధానాలకు శ్రీకారం చుట్టాలని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది.
Collector Kranthi | జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించి వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం ఏరియా దవాఖానలో ఐసీయూ, వయోవృద్ధుల ఫిజ�
జోగులాంబ గద్వాల : కోడి పందేలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గద్వాల మండలం అనంతపూర్ గ్రామ శివారులో అమిన్ కౌంట్రీ బర్డ్ ఫామ్ లో కోళ్ల పందేల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, గద్వాల్ రూరల్ పోలీసులు సంయుక్�
గద్వాల: తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద
CM KCR | గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
గద్వాల: గద్వాల పట్టణ అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి రూ.1,95లక్షలతో గోన్పాడ్ దగ్గర నిర్మించిన, డంపింగ్ యార్డు, చ�
గద్వాల: రైతు కుటుంబాలకు చేయూత నివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామానికి చ�
కుతుబ్షాహీల పాలన అంతరించిన తర్వాత తెలంగాణ సాహిత్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటివరకూ రాజాశ్రయం లభించిన తెలుగు కవులకు, పండితులకు ఆ తర్వాత కొంతకాలంపాటు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. కుతుబ్షాహీల త�
చివరి ఆయకట్టు| జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని రిజర్వాయర్ కాలువల ద�