క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా,
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
లక్నో: పాము కాటు వేయడంతో అన్న మరణించాడు. అయితే అంత్యక్రియల కోసం అన్న ఊరికి వెళ్లిన తమ్ముడ్ని కూడా పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. భవానీపూర్ గ్రామ
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని
సంగారెడ్డి : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జిల్లాలోని ఆందోల్ మండలం సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డ�
ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయ�
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�