తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారికి కన్నీటి వీడ్కోలు పలికారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావును గొత్తి కోయలు దారుణంగా హత్య చేశారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, హంతకులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరించారు.
క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా,
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
లక్నో: పాము కాటు వేయడంతో అన్న మరణించాడు. అయితే అంత్యక్రియల కోసం అన్న ఊరికి వెళ్లిన తమ్ముడ్ని కూడా పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. భవానీపూర్ గ్రామ
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�