తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని
సంగారెడ్డి : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జిల్లాలోని ఆందోల్ మండలం సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డ�
ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయ�
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదిత�
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు
ముంబై : ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు బప్పి లహరి అనారోగ్యంతో ముంబైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తనయుడు బప్ప లహరి అమెరిక�
తండ్రి మృతదేహం వద్దే కూతుళ్ల పంచాయితీ పెద్దమనుషుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి నర్సింహులపేట, జనవరి 25: ఆస్తి పంపకాల కోసం కొడుకులు ఘర్షణపడటం చూశాం.. కానీ, ఇక్కడ తండ్రి మృతదేహం సాక్షిగా కూతుళ్లే దహన సంస్కార�
Ex-Minister Fariduddin | మాజీ మంత్రి, పార్టీ నేత ఫరీదుద్దీన్ సేవలు చిరస్మరణీయమని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. బుధవార�
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలిం�
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలన�
Former cm rosaiah funeral with state honors | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం కొంపల్లిలోని ఫాంహౌజ్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో