అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
తన సోదరి అంత్యక్రియలు సరిగా జరిపించలేదని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు.. తన పరిస్థితి ఏమిటో అని ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున�
MLC Funeral | రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి.
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో ముగిశాయి. ఫిల్మ్నగర్లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన చిల్కూరి రామచంద్రారెడ్డి (80) కన్నుమూశా రు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ
Ecuador | మరణించిందనుకొని ఓ వృద్ధురాలిని శవపేటిక(Coffin)లో శ్మశానవాటికకు తరలిస్తుండగా తట్టిన ఘటన ఇటీవల దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ (Ecuador) దేశంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయి
Tragedy | ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు( Funeral) వచ్చి ముగ్గురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (Electrocution)గురై అక్కడికక్కడే చనిపోయారు.
బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చు�
వారిది నిరుపేద కుటుంబం. యాభై ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాని దైన్యం. అంతా మానసిక వ్యధతో కుమిలిపోయే స్థితి అంతలోనే అన్నకు అనారోగ్యం.. దవాఖానలో చనిపోయిన అన్న అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేన
అశ్రునయనాల మధ్య ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో ముగిసాయి. గురువారం జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసిన అనిల్ (29) భౌతికకాయం శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన
నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున�
గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో ఆర్థిక పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో రెండు నెలలుగా మనోవేదనకు గురైన ఆ ఇంటి యజమాని ఆదివారం మృతి చెందాడు.
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�