జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైన పండుగ నారాయణ (75) కన్నుమూశారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
Operation Sindoor | భారత్ దాడి తర్వాత పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో హతమైన పలువురు ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించారు. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ప్రార్థనలకు నేత�
Omar Abdullah | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని ఆపేందుకు గుర్రం స్వారీ వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రయత్నించాడని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు కూ�
Pope Francis | క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (funeral) శనివారం నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ తాజాగా ప్రకటించింది.
Pope Francis | క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటోను వాటికన్ అధికారులు తాజాగా రిలీజ్ చేశారు.
తెలుగు సినిమా నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కమారుడు వచ్చ�
భారతదేశంలో తన అంత్యక్రియలు జరగాలన్న ఒక 91 ఏళ్ల ఆస్ట్రేలియన్ పౌరుడి చివరి కోరిక శనివారం నెరవేరింది. కోల్కతా నుంచి పాట్నాకు క్రూయిజ్లో ప్రయాణిస్తున్న సిడ్నీ వాసి డొనాల్డ్ శామ్స్ తీవ్ర అస్వస్థతకు లోన�
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది.
మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆదర్శ ప్రస్థానం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేంద్రం అధికార లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికింది.
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా 1,500 మంది ప్రజల సమక్షంలో సంజయ్ పోలారా కుటుంబం పదర్షింగా గ్రామంలోని తమ పొలంలో గు�
People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు