ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప�
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు కోర్టు అనుమతితో మంగళవారం జనగామ జిల్లా చిల్పూ రు మండలం పల్లగుట్టలో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించి�
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
తన సోదరి అంత్యక్రియలు సరిగా జరిపించలేదని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు.. తన పరిస్థితి ఏమిటో అని ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున�
MLC Funeral | రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి.
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో ముగిశాయి. ఫిల్మ్నగర్లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్