PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అశ్రునయనాలతో ఆయనకు కుటుంబ సభ్యులు అం
ఈనాడు గ్రూప్ చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు (Ramoji Rao) అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసులు అంతిమ గౌరవం తర్వాత రామోజీ నివాసం నుంచి ఫిల్మ్సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగుతున్నది. రామోజీ ఫిల్మ్�
Ramoji Rao | రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. శనివారం రామోజీ ఫిల్మ్సిటీలోని కార్ప
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప�
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు కోర్టు అనుమతితో మంగళవారం జనగామ జిల్లా చిల్పూ రు మండలం పల్లగుట్టలో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించి�