తండ్రి మృతదేహం వద్దే కూతుళ్ల పంచాయితీ పెద్దమనుషుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి నర్సింహులపేట, జనవరి 25: ఆస్తి పంపకాల కోసం కొడుకులు ఘర్షణపడటం చూశాం.. కానీ, ఇక్కడ తండ్రి మృతదేహం సాక్షిగా కూతుళ్లే దహన సంస్కార�
Ex-Minister Fariduddin | మాజీ మంత్రి, పార్టీ నేత ఫరీదుద్దీన్ సేవలు చిరస్మరణీయమని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. బుధవార�
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలిం�
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలన�
Former cm rosaiah funeral with state honors | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం కొంపల్లిలోని ఫాంహౌజ్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో
ఊపిరితిత్తుల క్యాన్సర్తో.. చికిత్స పొందుతూ మృతి ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం సంతాపం 800కుపైగా చిత్రాల్లో 3 వేలకుపైగా పాటలు పండిత, పామరుల హృదయాలు గెలిచిన సినీకవి మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అం
తిరుమల : గుండెపోటుతో మరణించిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు రేపు (మంగళవారం) తిరుపతిలోని గోవిందధామంలో నిర్వహించనున్నారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గ�
నర్సంపేట: తండ్రికి తలకొరివి పెట్టి ఋణం తీర్చుకున్నది ఓ కన్నకూతురు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చినాయక్తండాలోజరిగింది ఈ సంఘటన. బుచ్చినాయక్తండాకు చెందిన రైతు అజ్మీర చ�
నుదుటిపై ముద్దాడిన కర్ణాటక సీఎం బొమ్మైబెంగళూరు: కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆదివారం నిర్వహించారు. ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయ�
Power star puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్రసీమతో పాటు అన్ని ఇండస్ట్రీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మరణ వార్త తెలిసి దక్షిణాది చిత్ర ప్రముఖుల
వాషింగ్టన్: తల్లి మృతదేహాన్ని ఉంచే శవపేటికలో మరో వ్యక్తి మృతదేహాం ఉండటం చూసి ఆ కుటుంబం షాక్ అయ్యింది. అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఈ ఘటన జరిగింది. గత నెలలో ఇద్దరు సిస్టర్స్ అయిన జెన్నిఫర్ టేలర్, జెన్నెట
నిర్మల్ అర్బన్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య శనివారం మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ