మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
పండ్లు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాంప్రసాద్ సూచించారు. మండలంలోని కొల్లూరు రైతువేదికలో శుక్రవారం కూరగాయలు, పండ్ల పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ని
Diabetic Patients fruits | డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చక్కెర పదార్థాలు దూరం పెడుతుంటాం. అలాగే, పండ్లను కూడా తినం. అలాకాకుండా మధుమేహులు తినాల్సిన పండ్లు ఎన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
మెరుగైన ఆహారంతో బాధించే మలబద్ధకాన్ని నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో పాటు తగినంత శారీరక వ్యాయామంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్న�
ఐఐటీ-గువాహటి పరిశోధకుల వినూత్న కోటింగ్ న్యూఢిల్లీ, ఆగస్టు 29: పండ్లు, కూరగాయలను రెండు నెలలపాటు తాజా గా ఉంచే బయోడీగ్రేడబుల్ కోటింగ్ మెటీరియల్ను ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది పండ్లు, కూర�
పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని తినేందుకూ ఒక పద్ధతి ఉంది. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం మంచి విషయమే అయినా.. పండ్లలో చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి, మెరుగైన ఫలితా