ఐఐటీ-గువాహటి పరిశోధకుల వినూత్న కోటింగ్ న్యూఢిల్లీ, ఆగస్టు 29: పండ్లు, కూరగాయలను రెండు నెలలపాటు తాజా గా ఉంచే బయోడీగ్రేడబుల్ కోటింగ్ మెటీరియల్ను ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది పండ్లు, కూర�
పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని తినేందుకూ ఒక పద్ధతి ఉంది. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం మంచి విషయమే అయినా.. పండ్లలో చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి, మెరుగైన ఫలితా
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ కాలం తాజాగా ఉంచే పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు కనుగొన్నారు. దీని ద్వారా పండ్లు, కూరగాయల జీవితకాలాన్ని మూడు నుంచి 30 రోజుల వరకు పెంచుకోవచ్చు. పంజాబ్లోని భగల్పూర్కు �
నేడు పొగాకు వ్యతిరేక దినం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. ఆ వ్యసనాన్నివదిలించుకోలేరు చాలామంది. కారణం పొగాకులోని నికోటిన్. ఈ పదార్థం మెదడును బానిసను చేసుకోగలదు. అయితేనేం, కొన్నిచిట్కాలతో సిగరె�
Mangoes | వేసవి కాలంలో సహజంగానే మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అనేక రకాల జాతులకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్లో కనిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్�
Sun Tan | ఎండల దెబ్బకు చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. మచ్చలు ఏర్పడతాయి. దీన్నే ‘సన్ ట్యాన్’ అని వ్యవహరిస్తారు. కాబట్టి, బయటికి వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ తప్పనిసరి. దీనితోపాటు ప్రత్యేకమైన ఆహారమూ �
FRUZZANTE | ఒక మహిళ మద్యం వ్యాపారంలో కాలు పెట్టడమే ఒక సంచలనం. అలాంటిది, ప్రియాంక సావె ( Priyanka Save ) మద్యం తయారీలో అనేక ప్రయోగాలు చేసింది. సపోటా నుంచి తేనె వరకు రకరకాల రుచులతో వైన్స్ చేస్తున్నది. ‘ఆరోగ్యకరమైన మద్యం’ ఆమె
తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికుల�