ఉదయాన్నే ఫలహారం చాలా ముఖ్యం. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా పోషకాలతో నిండిన అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. రోజూ వండుకోవడం కష్
వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజ�
హైదరాబాద్, జూన్ 12: పండ్లు విపరీతమైన డీ హైడ్రేటింగ్ కలిగి ఉంటాయి. అప్పుడు మీ దాహాన్ని తీర్చడానికి తగినంత నీరు ఉండాలి. కానీ పండు తిన్న తర్వాత మీకు దాహం అనిపిస్తే, కనీసం 30 నిమిషాలు వేచి ఉండటం మంచిది. పండు తిన్నత
వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజ�
రోగ నిరోధక శక్తి, పోషక విలువలతో కూడిన ఆహారం.. ఈ రెండూ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా కొవిడ్-19 వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. సెకండ్ వేవ్లో అధిక శాతం పాజిటివ్ పే�
కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం పొందడమే కాకుండా శరీరం బరువును కూడా న�
హైదరాబాద్ : రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు లున్నాయి. రేగు పండ్లు తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది.వీటిలో కాల్షియం ఎక్కువుగా ఉండడం వల్ల ఎముకలు బలిష్టంగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక
శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.
తెలంగాణ ఆగ్రోస్ నుంచి సరికొత్త పౌడర్ సహజసిద్ధంగా తయారీ.. మూడేండ్ల ప్రయోగాలు సక్సెస్ చైనా ఇథెఫాన్, నిషేధిత కార్బైడ్తో క్యాన్సర్, ఇతర రోగాలు హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): పండ్లను మగ్గబెట్టే�
వేసవి కాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుందని అందరికీ తెలిసిందే. మనకు ఎక్కువగా చెమట పడుతుంది. దాంతోనే శరీరంలో ఉన్న నీరు అంతా బయటకు వెళ్లిపోతుంటుంది. ఈ క్రమంలోనే మనం వేసవిలో సాధారణం క