బాల్యంలో బొమ్మలతో ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే పెద్దయ్యాక అంత పరిపూర్ణ వ్యక్తులుగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. పసివాళ్లు బొమ్మల్ని స్నేహితుల్లా భావిస్తారు. మాట్లాడతారు. కోప్పడతారు. లాలిస్తా�
సజీవ దహనమైన ఓ వ్యక్తికి స్నేహితులే అంత్యక్రియలతో పాటు కర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులు సైతం రాకపోయినా అన్నీ తామై కార్యక్రమాలను పూర్తి చేశారు.
నాటింగ్హమ్లో ఓ దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోగా, మృతుల్లో ఒకరు భారత సంతతి యువతి(19) ఉన్నారని స్థానిక పోలీస్ అధికారులు బుధవారం వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హమ్లో మొదటి సంవత్సరం పూర్త�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో తలమునకలవుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) తన స్వగ్రామంలో చిన్ననాటి స్నేహితులతో ఆహ్�
Thailand Woman | మాజీ పోలీస్ అధికారి భార్య అయిన నిందితురాలు కేవలం డబ్బు కోసమే 12 మంది స్నేహితులను చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సీరియల్ కిల్లర్గా ఆమెకు ముద్ర పడుతుం�
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..
Hyderabad | ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో దిల్షాద్ తన సోదరుడి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి వాహిద్ కడుపులో రెండు సార్లు పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో వాహిద్కు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థా�
“ఓ ఐటీ కంపెనీలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు వీకెండ్స్లో రెగ్యులర్గా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఒక్కోరోజు ఒక్కరు డబ్బులు పెట్టడం ఇబ్బందిగా మారడంతో వారంతా కలిసి ఏం చేద్దామా అని ఆలోచించారు.
మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థి వడ్లకొండ రవి కుమార్తె మౌనిక వివాహానికి మిత్రులు ఆర్థిక సాయం అందించారు. రవి తన కుమార్తె వివాహాన్ని శనివారం ప్రేమ్కుమార్తో నిర్వహి
భర్త టార్చర్ను భరించలేని భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భార్యను భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
గంజాయి మత్తులో ఆటోడ్రైవర్పై అతడి స్నేహితులే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రియాసత్నగర్కు చెందిన ఇమ్రాన్ ఆటో డ్
మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం..