న్యూఢిల్లీ: దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువ
కొందరు స్నేహితులు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఒక చోటకు వెళ్లారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకోబోయారు. అయితే ఊహించని రీతిలో జరిగిన సంఘటనకు వారంతా భయందోళన చెందారు. రెడ్డిట్లో తొలు
వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనక�
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన అనంతరం ఓ యువతిపై ఆమె ఇంట్లోనే లైంగికదాడి జరిగింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. గుజరాత్కు చెందిన యువతి(28) ప్రగతినగర్లోని గ్రీ�
Holding Hands | ఇద్దరు మనుషుల మధ్య బంధం బలపడాలంటే ప్రేమ, నమ్మకం తప్పనిసరి. స్నేహితులతోనో, జీవిత భాగస్వామితోనో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అనుకునేవారికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. నడుస్తున్నప్పుడో, కబుర్�
నేటితరం పిల్లలు చదువులో విశేషంగా రాణిస్తున్నప్పటికీ.. కొన్ని అంశాల్లో (సాంఘిక సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్) వెనుకబడే ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కేవలం చదువుపై మాత్రమే శ్ర
రూ.2.24 లక్షల విరాళం నిరుపేద కుటుంబానికి అండ ధర్మపురి, జనవరి 31: ఫేస్బుక్ మిత్రులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి పెద్ద దిక్కుగా నిలిచారు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కడ గంగారాం అనారోగ్య సమస్�
మెహిదీపట్నం : తాగడానికి డబ్బులు ఇస్తావా లేదా అని ఓ తాగుబోతు బ్లేడ్తో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయ పరచిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�
బంజారాహిల్స్ : తనకు డబ్బులు ఇవ్వకపోతే రోజూ కొడుతుంటానంటూ పదమూడేళ్ల బాలుడు తన స్నేహితుడిని బెదిరించి రూ.1లక్ష తీసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�
ఎర్రుపాలెం:స్నేహం విలువేంటో చూపించారు ఈ మిత్రులు. ఆపదలో ఉన్న ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి స్నేహం అంటే ఇదేరా..! అని నిరూపించారు వీరు.ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ �