మనసులో ఎంత బాధ ఉన్నా.. స్నేహితుల సమక్షంలో అది మంత్రమేసినట్టు మాయమైపోతుంది. జీవితంలోని అన్ని దశల్లో వెన్నంటి ఉండేది స్నేహమే. ఇటీవల కొందరు పరిశోధకులు ‘స్నేహ చికిత్స’ మీద అధ్యయనం చేశారు. దాని ప్రకారం, అమ్మాయ
మనిషి సంఘజీవి. ఒంటరిగా మనలేడు. ఇరుగు పొరుగు, బస్సులో తోటి ప్రయాణికులు, ఆఫీస్లో సహోద్యోగులు, కాలిబాటన పాదచారులు ఇలా వందలమందితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. చుట్టూ ఎందరున్నా మనసు అందరినీ ఆదరించదు. ఎవరో కొందర