శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
మనసులో ఎంత బాధ ఉన్నా.. స్నేహితుల సమక్షంలో అది మంత్రమేసినట్టు మాయమైపోతుంది. జీవితంలోని అన్ని దశల్లో వెన్నంటి ఉండేది స్నేహమే. ఇటీవల కొందరు పరిశోధకులు ‘స్నేహ చికిత్స’ మీద అధ్యయనం చేశారు. దాని ప్రకారం, అమ్మాయ
మనిషి సంఘజీవి. ఒంటరిగా మనలేడు. ఇరుగు పొరుగు, బస్సులో తోటి ప్రయాణికులు, ఆఫీస్లో సహోద్యోగులు, కాలిబాటన పాదచారులు ఇలా వందలమందితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. చుట్టూ ఎందరున్నా మనసు అందరినీ ఆదరించదు. ఎవరో కొందర