హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆధునిక పరికరాలతో విజయ డయగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా నల్లకుంట మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ పక్కన పక్షవాతానికి సంబంధించిన వైద్యాన�
హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటించినందున మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల
రోజు వారి జీవన గమనంలో రెండు చేతులుంటేనే జీవితం నడిచేది అంతంత మాత్రం. మానవుడితో పాటు పక్షులు, జం తు జాలమేదైనా.. కాళ్లూ చేతులు ఉంటేనే ఆ జీవులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలవు. ప్రధానంగా మనిషి ఆహార�
పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణలో పాల్గొనండి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్ యువత నుంచి విశేష స్పందన �
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కోటా కింద దాదాపు 3,200 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఉచితంగా శిక్షణ అందించేందుకు రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ శాఖ సమ�
పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వారికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణను త్వరలో ప్రారంభిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎంతో మంది అభ్యర్థులకు గతంలో
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లో మల్లారెడ్డ�
సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయ�