మనిషికి ప్రాణాధారమైన గాలి (ఎయిర్) స్వచ్ఛంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతియేటా హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటడం.. పల్లె, పట్టణ ప్రగతితో పారిశుధ్యం మె�
తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ�
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
రెడ్మి కే50ఐ కొనుగోలు చేసే వారికి రూ 4999 విలువైన ఫ్రీ స్మార్ట్ స్పీకర్ను షియామి ఆఫర్ చేస్తోంది. రెడ్మి కే50ఐతో పాటు కొద్దిరోజుల కిందట ప్రకటించిన ఐఆర్ కంట్రోల్తో కూడిన షియామి స్మార్ట్ స్పీకర్ను ఫ�
ప్రభుత్వ సంస్థల్లో ప్రధానమైన పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేసిన వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క�
కొవిడ్ వైరస్ను ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 18 ఏండ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబ�
ముస్కాన్-8 స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాచకొండ పోలీసులు మంగల్పల్లిలోని రిషబ్ ఇండస్ట్రీస్ వర్క్ షాప్లో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించి.. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమ
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�