పేద, మధ్య తరగతి ప్రజల కల సాకారమైంది. కోరుట్ల నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు వచ్చింది. మంత్రి కేటీఆర్ గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారుల్లో ఆనందంలో మునిగిపోయారు
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి
కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కి�
పేదలకు వైద్యపరీక్షల ఖర్చు తలకు మించిన భారంగా మారింది. చాలామంది ప్రైవేటు వైద్యులు రోగం ఒకటుంటే.. దానికి సంబంధం లేని టెస్టులు కూడా రాస్తుంటారు. దీంతో ప్రైవేటు ల్యాబ్ల్లో టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపా
పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్త�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �
భుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు చదువుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి క్షణం కోచ్ చెప్పే టిప్స్ని పాటిస్తు ఉండాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అభ్యర్థులకు సూచించారు. శనివారం భెల్�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో వివిధ వర్గాల అభ్యర్థుల కోసం గురువారం కూడా పలు శిక్షణా కేంద్రాలు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారుల చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ అఫ
ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీ (కేంద్రం) అందుబాటులోకి వచ్చింది. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 10 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు
హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆధునిక పరికరాలతో విజయ డయగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా నల్లకుంట మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ పక్కన పక్షవాతానికి సంబంధించిన వైద్యాన�
హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�