సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తేతెలంగాణ) : గ్రూప్-1, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్ తదితర ఉద్యోగ పోటీ పరీక్షల కోసం టీశాట్ ఉచిత స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తెస్తున్నది.
50 వేల ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో మెగా బిట్బ్యాంకు రూపొందించింది. ప్రస్తుతం 30 వేల ప్రశ్నలు పూర్తయ్యాయని టీశాట్ సీఈవో శైలేశ్రెడ్డి తెలిపారు.