ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు సన్నద్ధమయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ శాట్ సీఈవో బీ వేణుగోపాల్రెడ్డి ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి టీ శాట్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు ఐటీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మంగళవారం జీవో-5ను విడుదల చేశారు.
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని టీ-శాట్ నెట్వర్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు రెండు గంటల పాటు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చంద్రడిప
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.