భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు.
MLA Bandari | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటూ తగిన చేయుతనందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy )అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ ప్రభుత్వ పాఠశాలలో కాలేరు యమునాబాయి ట్రస�
విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్లాక్-2 అధ్యక్షుడు కర్రె భరత్కుమార్ సొంత డబ్బులతో ప�
గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనందున విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�