టీఎస్పీఎస్సీ ఓ స్వతంత్ర సంస్థ. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కల్పతరువు. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న బాడీ. పటిష్ట భద్రత, నిఘాతో కొనసాగుతున్న సంస్థ.
చిత్రలేఔట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చిత్రలేఔట్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని కలిశారు.
టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక అన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
పదోతరగతిలో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
బొకేలు, శాలువాలు లాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
ఆన్లైన్ బుకింగ్స్ మొదలుపెట్టిన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తొలిరోజు 500 మంది అభ్యర్థుల నమోదు పోస్టులో, నేరుగా వర్సిటీలో పొందేందుకు అవకాశం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని ఉద్యోగార్థులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర�
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
సిద్దిపేట : యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. తలవంచి చదివితే తలెత్తుకొనే రోజులు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట బీ�
ఉద్యోగం సాధించేవరకూ విశ్రమించొద్దని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ స�
ఉద్యోగార్థులు రెండు నెలలు కష్టపడి చదివితే 40 ఏండ్ల జీవితాన్ని హాయిగా గడపవచ్చని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్నగర్లోని శిక్షణా శిబిరంలో గురువారం అభ్యర్థ్థులకు ఆయన స్టడీ