గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికిరెడ్డి మల్లేష్ (47)శరీర దానానికి అంగీకారం తెలుపుతూ శుక్రవారం సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సమక్షంలో శ�
పెద్దపల్లి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గత వారం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఢిల్
జగిత్యాల జిల్లా ధర్మపురి లోని క్యాంప్ ఆఫీస్ లో ఎస్సీ, ఎస్టి, మైనారిటీ, దివ్యాంగుల శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెద్దపల్లి జిల్లా ధర్మారం పద్మశాలి సంఘ సభ్యులు గురువారం మార్యదపూర్వకంగా కల�
Suresh Gopi | కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలని అన్నారు. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సురేష్ గోపి ఆదివారం ఢిల్లీలో జరి
Family Shot Dead By Relatives | ముగ్గురు కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులు తుపాకీతో కాల్పులు జరిపి చంపారు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి, అతడి భార్య, కుమారుడు ఈ సంఘటనలో మరణించారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క�
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం సభ్యులను సభ్యులను కేంద్రం నియమించింది. నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను చైర్మన్గా నియమిస�
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా రాజా వరప్రసాద్రావు, సభ్యులుగా మోదల పురుషోత్తం, మహేశ్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖలో సహకార యూనియ�
అంధత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో మంగళవారం కంటి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, మహిళా సంఘాల సభ్యులకు రూ.38 కోట్ల రుణాలు అందజేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ర�
ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శుక్రవారం రాజ్యసభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మసీ వ్యవస్థాపకుడు బండ�
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికా�
కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీ�