తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెల
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అ
తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. �