గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. పేద కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణకు ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇటీవల పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్�
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు అందజేస్తున్న వివిధ రకాల స్కాలర్షిప్లకు రూ.650 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన వెంటనే నిరుద్యోగులు సంబురపడ్డారు. కానీ కాంపిటీషన్ అధికంగా ఉండడంతో శిక్షణ తప్పనిసరిగా మారింది. అర్హత ఉన్నప్పటికీ రూ. వేలల్లో ఫీజులు కట�
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయించి గణ�
ఓవైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు యువత బంగారు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. విలువైన ప్రజా సేవలందిస్తూ కేంద్ర అవార్డులను కైవసం చేసుకుంటూనే చదువు విలువ తెలిసిన
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కంద�
నిరుద్యోగ యువత పలు రంగాల్లో ఉచిత శిక్షణకు 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) డైరెక్టర్ విజయలక్ష్మి కోరారు.
హైదరాబాద్ : బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు 40 రోజుల పాటు ఉచిత ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నట్లుగా డైరెక్టర్ విజయలక్ష్మి ఓ ప్రకటనలో త�