జూబ్లీహిల్స్: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణ క్రీడలైన కట్టెసాము.. కర్రసాము.. కత్తిసాములలో శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నది. వేసవి శిబిరాలలో భాగంగా తెలంగాణ భా�
వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో ఈ నెల 20 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి చెప్పారు.
ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ మంచి అవకాశం కల్పించింది. గ్రూప్-1,2, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉపకార వేతనం కూడా అందించనున్నది. అందుకోసం ఈనెల 16న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్ల�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్కు ఏర్�
జనగామ : ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు త�
వెనుకబడిన తరగతికి చెందిన లక్ష మంది నిరుపేద ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు బీసీ సంక్షేమశాఖ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖ తరుపున డి.జి.పి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు 30 రోజుల పాటు భోజన, వసతితో కూ�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం
దరఖాస్తుకు ఈ నెల 8 వరకు గడువు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : 2020-21 విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లకు సైబర్ సెక్యూరిటీలో ఆరునెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబా�
టైలరింగ్, బ్యూటిషియన్లో ఉచితంగా శిక్షణ టెక్నికల్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లిష్లో ప్రావీణ్యం సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా మెళకువలు నిష్ణాతులతో బోధన.. ఉద్యోగ కల్పనే లక్ష్యం కార్పొరేట్ కంపెనీలలో ఉ�
భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Dr.Reddy's Foundation | డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు.
కలెక్టర్ అమయ్కుమార్ | జిల్లాలో లాకోర్స్ చదివిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాద వృత్తిలో మూడు సంవత్సరాల ఉచిత శిక్షణ పొందుటకు 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ
వ్యవసాయ యూనివర్సిటీ : స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన యువకులు ఆయా రంగాలలో రాణిస్తే, ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) డైరెక్టర్ విజయలక్ష�