Digital marketing | ఉస్మానియా యూనివర్సిటీ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్సీడీసీ)లో ‘డిజిటల్ మార్కెటింగ్'పై(Digital marketing) ఉచిత ఐదు రోజుల శిక్షణ(Free training) సోమవారం ప్రారంభమైంది.
రాష్ట్రంలోని బీసీ స్టడీసర్కిళ్లలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు.
అర్హులైన మైనార్టీ గ్రూప్ -1 అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇవ�
మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారు. గృహిణిగా బాధ్యతను నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. చిన్న తరహ, కుటిర ప�
భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళ లకు టైలరింగ్, బ్యూటీపార్లర్లో 30 రోజులపాటు శిక్షణ ఇవ్వ నున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు.
సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒ�
రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ-సీశాట్ 2025 పరీక్ష కోసం 2024-25 విద్యా సంవత్సరంలో వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక
Free Training | హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచితంగా( Free Training) రెసిడెన్షియల్తో కూడిన టీఆర్టీ(DSC) శిక్షణ ఇస్తామని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్�
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సంస్థ నోడల్ ట్రైయినింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది.
వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఆంత్రోప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ (సీఈడీ) నోడల్ అధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరంతర సాధకులుగా యువ న్యాయవాదులు వారి సేవలందించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు సూచించారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలోని నిమ్మగడ్డ సత్యవతి వెల్ఫేర్ అసోస
నిరుద్యోగ ఎస్సీ యువతకు ఐటీ, పలు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని సావిత్రీబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ ఆదినారాయణ తెలిపారు.
ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామా�