సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒ�
రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ-సీశాట్ 2025 పరీక్ష కోసం 2024-25 విద్యా సంవత్సరంలో వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక
Free Training | హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచితంగా( Free Training) రెసిడెన్షియల్తో కూడిన టీఆర్టీ(DSC) శిక్షణ ఇస్తామని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్�
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సంస్థ నోడల్ ట్రైయినింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది.
వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఆంత్రోప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ (సీఈడీ) నోడల్ అధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరంతర సాధకులుగా యువ న్యాయవాదులు వారి సేవలందించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు సూచించారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలోని నిమ్మగడ్డ సత్యవతి వెల్ఫేర్ అసోస
నిరుద్యోగ ఎస్సీ యువతకు ఐటీ, పలు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని సావిత్రీబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ ఆదినారాయణ తెలిపారు.
ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామా�
గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. పేద కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణకు ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇటీవల పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు