నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఓ ఉద్యోగి రూ.1.4 కోట్లు స్వాహా చేశారు. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన విషయాన్ని అధికారులు వెలికితీశారు.
వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలక�
Digital Arrest | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తమ డబ్బునంతా పోగొట్టుకుంట
తప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారనే కేసులో త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
IDFC FIRST Bank fraud | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590 కోట్ల మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో ఈ ఫ్రాడ్ జరిగినట్లు ఆ బ్యాంకు గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ మోసం
Goa nightclub: రూ.5 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోలేదు అని తన పిటీషన్లో లూత్రా సోదరుల తరపున లాయర్ వాదించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వ్యక్తులను ఉద్దేశించి పిటీషన్లో ఆ వ్యాఖ్యలు చేస
మోసం, వృథా, పాలసీ ఉల్లంఘనలు తదితర వ్యవస్థీకృత లీకేజీలతో దేశీయ బీమా రంగం ఏటా రూ.10,000 కోట్ల మేర నష్టపోతున్నదని ఓ తాజా రిపోర్టు వెల్లడించింది. దీంతో బీమా రంగంలో విశ్వసనీయత నిశ్శబ్దంగా అంతరించిపోతున్నదని సదరు �
Ricemill Owner | రబీ సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లు యజమానిని, అతని కుటుంబం సభ్యులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈస్
Rukmini Vasanth | ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రుక్మిణీ వసంత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
లండన్ఎయిర్పోర్టులో మీ కొడుకుకు యాక్సిడెంట్ అయిందని అతడికి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలంటూ చెప్పి నగరవాసి నుంచి రూ.35.23లక్షలు సైబర్నేరగాడు కొట్టేశారు.
‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తరీఖా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఎన్నో ముచ్చట్
Wanaparthy | వనపర్తిలో ఘరానా మోసం బయటపడింది. ఇంటి పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల నుంచి రూ.2.61 కోట్లను కొట్టేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రజలను మోసాల నుంచి కాపాడాల్సిన పోలీస్ కానిస�
Fraud | వీఐపీ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వయిల వెంకటేశ్వర్లు (29) తన పేరును డా విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో చెలామణి చేస్తూ పలువురిని తన మాయమాటలతో గారడిలో పెట్టి ఘరాన�