పాస్పోర్టు కార్యాలయాల ప్రాంగణాల్లో ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పాస్పోర్టు కార్యాలయానికి వెరిఫైడ్ ఆధార్ కార్డు, పూర్తి ప్రింట్తో వెళ్లాలి.. కానీ చాలా మంది తమ వద్ద ఉన్న చిన్న కా�
Dead cows listed for grants | గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగ�
ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ రిటర్న్స్ పేరిట ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన యూనిక్ ఎస్ఎంసీఎస్ కంపెనీ ప్రధాన నిర్వాహకుడు కొణతాల చంద్రశేఖర్ను జైనథ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్
WhatsApp : వాట్సాప్లో త్వరలో యూజర్ నేమ్ పేరుతో కొత్త ఫీచర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇకపై యూజర్లు తమ నెంబర్ కనిపించకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ షేర్ చేయకుండా యూజర్ నేమ్ ద్వారా ఇత�
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు.
ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలువురు మిల్లర్ల మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లెకింపుల్లో మాయాజాలానికి పాల్పడుతూ రైతులను న�
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని 21 మహిళా సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా వీవోఏ మమత కాజేసిందని ఆయా సంఘాల మహిళలు గ్రామ సర్పంచ్ కోటేష్గౌడ్ దృష్టికి తీసుకుపోయారు. స్పంద�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ నటుడి ప్రతిష్టకు భంగం కలిగ�
ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.1.70 కోట్ల మేర మోసం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నా�
నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఓ ఉద్యోగి రూ.1.4 కోట్లు స్వాహా చేశారు. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన విషయాన్ని అధికారులు వెలికితీశారు.