జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అత్యాధునిక ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ నిర్మాణానికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి శంకుస్థా�
PM Modi: మణిపూర్లో రేపు మోదీ పర్యటించనున్నారు. అక్కడ ఆయన సుమారు 8500 కోట్ల ఖర్చుతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 13 నుంచి 15వ తేదీ వరకు అస్సాం, మిజోరం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ మోద
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ మార్పుతో పాటు శంకుస్థాపనల పునరావృతం కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకే అభివృద్ధి పనికి రెండు పర్యాయాలు వేర్వేరుగా ఒకే చోట పక్కపక్కనే శంక�
CM Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ అదానీ గ్రూపుకు చెందిన లాజిస్టిక్స్ పార్క్కు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అదానీ లాజిస్టిక్స్ పార్క్ కీలక మైలురాయి అవుతుందని అధికారులు చ
రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్�
ఉమ్మడి వరంగల్ పర్యటనలో ఇటీవల సమ్మక్క బరాజ్ను సందర్శించిన మంత్రుల బృందం సబ్స్టేషన్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం తప్ప ఉద్ధరించిందేంటని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రశ్నించారు.
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశా
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు
ఒక పక్క ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తుండగా.. మరో పక్క తమకు న్యాయం చేయాలని, తమ భ�
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 549 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని, మరో 84 గ్రామాల్లో గుర్తించాల్సి ఉన్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అంతా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నది. ప్రొటోకాల్కు మంగళం పాడుతూ అన్నీ తానై అన్నట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. �
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధ
‘ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆరే మాకు నాయకుడు. ఆయన బాటలోనే ప్రతి ఒక కార్యకర్త నడుచుకుంటారు. ఆదేశాలు పాటిస్తారని’ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడమ