ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమ యం కావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్న విషయం తెల్సిందే.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ ఉంటుంది. భారత రాష్ట్ర సమి�
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప, నిజాలు ఎంతమాత్రం లేవని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
‘కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న’ చందంగా ఉన్నది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. ‘ఫార్ములా-ఈ’ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ ఏడాది నుంచి వెతికి వెతికి మరీ ‘చెయ్యి’ కాల్చుకున్నది. బీఆర్ఎస్ �
ఫార్ములా ఈ-రేస్పై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సాక్షాత్తూ ప్రభుత్వమే ఎఫ్ఈవోతో ఒప్పందం చేసుకున్నా, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇదివరకే మీడియాలో వచ్చినా తనకు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.
ప్రభుత్వాధినేతల మానసిక స్థితి, అవగాహన సామర్థ్యం, చర్యల చొరవ ఆయా కాలమాన పరిస్థితులపైనే కాదు, భావితరాలకూ కీలకమైన ఉదాహరణలుగా మిగిలిపోతాయి. అందువల్లనే పాలకులు భిన్నమైన పేరు ప్రఖ్యాతులతో చరిత్రలో నిలిచిపోత