తెలంగాణలో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. �
రైతు భరోసా విషయంలో మాట తప్పిన రేవంత్రెడ్డిపై రైతుల ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణభవన్లో సోమవ�
సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థలా ఏసీబీ వ్యవహరిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా నగదు బదిలీ జరిగి
ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీచేసిం ది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింద
ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమ యం కావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్న విషయం తెల్సిందే.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ ఉంటుంది. భారత రాష్ట్ర సమి�
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప, నిజాలు ఎంతమాత్రం లేవని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
‘కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న’ చందంగా ఉన్నది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. ‘ఫార్ములా-ఈ’ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ ఏడాది నుంచి వెతికి వెతికి మరీ ‘చెయ్యి’ కాల్చుకున్నది. బీఆర్ఎస్ �
ఫార్ములా ఈ-రేస్పై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సాక్షాత్తూ ప్రభుత్వమే ఎఫ్ఈవోతో ఒప్పందం చేసుకున్నా, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇదివరకే మీడియాలో వచ్చినా తనకు