రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మ�
కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కక్షపూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ భయపడరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేస్లో అవినీతి జరగనప్పుడు కేసులు ఎలా పెడుతారని ప్రశ�
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం పదిన్నరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారనే సమాచారం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులు భారీ సం�
ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి స
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాము వేసిన క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి సోమా భరత్కుమార్ చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్న�
అక్రమంగా కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్పై కేసుల విషయంలో చూపిస్తు
కొన్ని నెలలుగా ‘ఫార్ములా-ఈ’ రేస్ గురించి చర్చ జరుగుతున్నది. కాబట్టి ముందు అసలు కార్ రేస్లు ఎందుకు జరుగుతాయో క్లుప్తంగా తెలుసుకుందాం. ‘ఫార్ములా-వన్', ‘ఫార్ములా-ఈ’ రేస్లనేవి సంపన్న క్రీడా వినోదం మాత్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
రైతు భరోసా పేరిట చేసిన మోసం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే సీఎం రేవంత్రెడ్డి ఫార్ములా-ఈ కేసును తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు వైఫల్యాలను అడుగడుగునా ఎం
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్పై కక్ష సాధింపుతోనే రేవంత్ సర్కార్ తప్పుడు కేసు బనాయించిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఏడాది పాలనలో
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిలదీస్తున్నందుకు కేటీఆర్పై కేసులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆరుసార్లు ప్రయత్నించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.