కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది.
ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ �
సర్పంచ్గా తన పదవి సమయంలో అప్పులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన పనుల బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బీబీరాజుపల్లి
పేరు ప్రతిష్టలున్న తనపై బురదజల్లి నిందారోపణల పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగమే పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివారులోని 5.28 ఎకరంల భూమి కొనుగోలు వ్వవహారమని రాఘవాపూర్ సర్పంచ్ ఆడేపు వెంకటేశం అన్నారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని పేరపల్లి తమ పట్టా నాలుగెకరాల 20 గుంటల భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం మతిస్థిమితం లేని తన భర్త రాజు శంకరయ్య నుండి తప్పుడు ధ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు. అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
BRS | మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి , బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కన్నారెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మాజీ సర్పంచ్ నడిపి వీరారెడ్డి శుక్రవారం సాయత్రం అనారోగ్యంతో మృతి చెందారు.
పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో వెల్గటూరు (Velgatur) మండల మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం తెల్లవారుజామునే సర్పంచుల ఇండ్లక�
MLA Kadiyam | చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్�
Former sarpanch died | మండలంలోని శంకర్ గూడ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తుంరం లక్ష్మణ్ రక్తహీనతతో బాధపడుతు ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యం పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.