BRS | మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి , బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కన్నారెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మాజీ సర్పంచ్ నడిపి వీరారెడ్డి శుక్రవారం సాయత్రం అనారోగ్యంతో మృతి చెందారు.
పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో వెల్గటూరు (Velgatur) మండల మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం తెల్లవారుజామునే సర్పంచుల ఇండ్లక�
MLA Kadiyam | చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్�
Former sarpanch died | మండలంలోని శంకర్ గూడ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తుంరం లక్ష్మణ్ రక్తహీనతతో బాధపడుతు ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యం పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ శాంతమ్మ వాపోయారు. బుధవారం ఆమె వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు.
పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 9న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులపై కక్ష సాధింపులకు పాల్పడకుండా ఎన్నికల హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెల�
పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తాజా మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లల కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరల�