కాంగ్రెస్ జనహిత యాత్ర పేరిట చొప్పదండి నియోజకవర్గంలో నిర్బంధకాండ కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచులే టార్గెట్గా పోలీసుల అత్యత్సాహం కనిపించింది. పాదయాత్రను అడ్డుకోబోమని చెప్పినా వినక�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన గంగాధర
రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా మారిందని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డికి విద్యారంగం ఎటుపోతున్నదో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. విద్యార్థులు అరకొర వస�
‘ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వరుస వర్షాలకు నీళ్లపాలైపోతున్నదని, రైతులు కన్నీటి పర్యంతమవుతున్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీదండు కదం తొక్కాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మల్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల నాయకులతో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశా�
రాష్ట్రంలో రైతుభరోసా విషయంలో సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట చెబుతూ రైతులను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులన�
‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్ల
చొప్పదండి నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించకుంటే ధర్నా చేస్తామని ముందే హెచ్చరించామని, రైతు ధర్నాలో నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేస్తారా..? అని మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశ�
నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని, వెంటనే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ
తుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేయడంపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది.
కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లో గురుకుల బాటకు బయ