‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రాకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండ�
మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల వరద కిందికి పోతున్నదని, కన్నెపల్లి పంపుహౌస్లో మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఓ ప్రైవేటు హోటల్ల�
చొప్పదండిలో నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. భవనం పూర్తయి ఏడాది గడిచినా ప్రారంభించకపోవడం ఏంటని ధ్వజమెత్తారు. పదిహేను రోజుల్లో స
‘ప్రశాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ అలజడి సృష్టిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అభివృద్ధిపై ప్రశ్నించే గొంతులను బెదిరిస్తూ దాడులు చేస్తున్నది. ఇంకెన్నాళ్లీ రౌడీయిజం?’ అంటూ చొప�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. చట్టం కేంద్రమంత్రికి చుట్టమా..? సామాన్య ప్రజలక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ�
బోయినిపల్లి మండలం అనంతపల్లి లో జంగ వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అగ్నిప్రమాద బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి కొండగట్టు దిగువన బాధితులను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి త
కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గా
కాంగ్రెస్ జనహిత యాత్ర పేరిట చొప్పదండి నియోజకవర్గంలో నిర్బంధకాండ కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ సర్పంచులే టార్గెట్గా పోలీసుల అత్యత్సాహం కనిపించింది. పాదయాత్రను అడ్డుకోబోమని చెప్పినా వినక�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.