కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలా?, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకుడు కావాలో ? ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పన్య
వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్లోని ఎస్సారా ర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కదనభేరి సభకు బీఆర్ఎస్ శ్రే ణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ అసెంబ్లీ
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి, ఇచ్చి మాటకు కట్టుబడి ఉండాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని, నేత కార్మికులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గ్యారెంటీ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు.
నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య
నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు
కేసీఆర్ పాలన పుష్కలంగా నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద కేటాయిం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన సాగింది. కానీ కొన్ని శక్తుల దుష్ప్రచారంతో ఓడిపోయాం. పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమ