గంగాధర, మార్చి 9: కరీంనగర్లోని ఎస్సారా ర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కదనభేరి సభకు బీఆర్ఎస్ శ్రే ణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ అసెంబ్లీ ని యోజకవర్గ ఇన్చార్జి పన్యా ల భూపతిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. మండలంలోని మధురానగర్లో శనివారం వారు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో కదనభేరి సభ సన్నాహక సమావేశం ని ర్వహించారు.
సభకు జన సమీకరణ, రూట్ మ్యాప్ వంటి వాటిపై చ ర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో ప్రజలను సభకు తరలించాలని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, మాజీ సర్పంచులు వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, ఆకుల శంకరయ్య, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లే శం, పొట్టల కనక య్య,
నాయకులు కరబూజ తిరుపతిగౌడ్, వేముల అంజి, లింగాల దుర్గ య్య, పంజాల ఆంజనేయులు, రామిడి సు రేందర్, ఉప్పుల గంగాధర్, కర్ర శ్రీనివాస్రె డ్డి, తూం మల్లారెడ్డి, సుంకె అనిల్, వడ్లూరి ఆదిమల్లు, తోట నాంపెల్లి, తోట మహిపాల్, ఎండీ అబ్బాస్, దోమకొండ మల్లయ్య, రొండ్ల వెంకట్రెడ్డి, నిమ్మనవేణి ప్రభాకర్, వేముల శ్రీధర్, రేగుల తిరుపతి, మామిడిపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.