బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరీనంగర్లో మంగళవారం నిర్వహించే కదనభేరి సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహార�
కరీంనగర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
ఉద్యమం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత మరోసారి కదనభేరిని మోగించబోతున్నారు. నేడు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.
ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సూపర్హిట్ చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి జైత్రయ�
గులాబీ జెండాకు గెలుపోటములు కొత్త కాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 12న కదనభేరి ‘చలో కరీంనగర్' సభ సన్నాహక సమావేశంలో భాగంగా మొలంగూర్ శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల
కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కరీంనగర్ కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నగరంలో డప్పు చాటింపు చేశారు. స్థానిక తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వా రియర్స్ ఎకడికకడ ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూ చించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ�
కరీంనగర్లోని ఎస్సారా ర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కదనభేరి సభకు బీఆర్ఎస్ శ్రే ణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ అసెంబ్లీ
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 12న నిర్వహించే కదనభేరి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్