కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నేడు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్పై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి చేసిన నే
రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేసిన సర్కారుపై రైతులు భగ్గుమన్నారు. పూడూర్లో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మా
అంకెల గారడీతో రైతులను సీఎం రేవంత్రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40శాతం కూడా రుణమాఫీ కాలే�
కేటీఆర్ సవాల్కు ప్రభుత్వం దిగొచ్చి పంపులు ఆన్ చేసిందని, ఇది పూర్తిగా బీఆర్ఎస్, రైతుల విజయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చెప్పారు. అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం అధికారంలోకి వచ్చ�
చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్షో సక్సెస్ అయింది. ఈ సందర్భంగా చొప్పదండి పట్టణంతోపా�
పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నామని, ప్రజలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చా
వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి వరదకాలువ వద్ద ధర్నా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాయంత్రం నీటిని విడుదల చేసిందని, ఇది బీఆర్�
అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మేక తోలు కప్పుకున్న తోడేళ్లని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా విమర్శించారు.
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య అనే రైతు వేసిన �