మంచిర్యాలలో కాంగ్రెస్ గూండాలు బరితెగించి వ్యవహరిస్తున్నారని, వారికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు వంతపాడుతున్నారని, పోలీసులు తీరు దారుణంగా ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మండిపడ�
పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేయడం
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు కేసీఆర్ సర్కారులో రూ. నాలుగు కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ�
మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చే
మంచిర్యాలలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అసలు తమ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరించాల్సింది పోయి, బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మ�
ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మందితో సమానమని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కే.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన
మండలంలోని గూడెం గుట్టపై ఆదివారం రాత్రి సత్యదేవుని కల్యాణం వైభవంగా జరిగింది. గోధూళిక సుముహూర్తమున సత్యనారాయణస్వామి-రమాదేవిల కల్యాణాన్ని వేదపండితులు ఆశేష భక్తజనం మధ్య ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల�
పదవీకాలం ముగిసినా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కరించడానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. సోమవారం సాయంత్రం మంచిర్యాలలోని తన నివాసంలో పదవీకాలం (జనవరి 26న) పూర్తి చేసుకున్న మున్సిపల్ ప�
కేసీఆర్ వారసత్వాన్ని.. నాయకత్వాన్ని.. ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుదామని దీక్షాదివస్ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడ�
దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జనరల్ దవాఖానలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, దీక్�
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతోనే వ్యాపారులపై కక్షగట్టి మార్కెట్రోడ్లోని భవనాలను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రా�
మంచిర్యాల అంటే గిట్టని వాళ్లే ‘మంచి మంచిర్యాల’ సెల్ఫీపాయింట్ అక్షరాలను తొలగించారని, అలాంటి వారికి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంగళవారం ఉద యం ఐబీ చౌరస�
సింగరేణి గనులు వేలం వేస్తే కార్మికులతో కలిసి ఒక్క బొగ్గు పెల్లను కూడా తీయనివ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్రావు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీరాంఫూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేక�